హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ స్కీమ్ వెలుగు చూసింది. రెండు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి రీఫండ్ పేరుతో 500 కోట్ల రూపాయల పైచిలుకు స్కాం జరిగినట్టు...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద దాదాపు 150 కిలోల నుండి 200 కిలోల వరకు పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్ఓటి...
ఉద్యాన డిప్లమా అప్లికేషన్ల స్వీకరణను పొడగించింది శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం. ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యాన డిప్లమాలో చేరేందుకు విద్యార్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీని...
హైదరాబాద్: బీఆర్ఎస్ తో మా మైత్రి కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె సాంబశివరావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు బీఆరెస్ తో కలిసి పనిచేస్తామని...
సికింద్రాబాద్ పాట్నీ మార్కెట్ లో నకిలీ ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ చేసిన కేసులో పోలీసులు పూర్తి రికవరీ సాధించారు. నలుగురు నిందితులతో పాటు 715 గ్రాముల బంగారం బిస్కెట్ లు...
మహబూబాబాద్ జిల్లా రూపు రేఖలు మార్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో 24100 మంది పోడు రైతులకు 67 వేల 730...
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ దర్గా గుట్టపై ఉన్న కోనేరులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని నుండి దర్గా ఉత్సవాలకు గురువారం వచ్చిన...
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి..ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. అంతకుముందు కుమ్రంభీం...