Thursday, March 28, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

బస్సులు ఆపట్లేదు.. చులకనగా చూస్తుర్రు.. ఫ్రీ బస్సుపై మహిళల ఆగ్రహం

ఫ్రీ బస్సు లేకున్నా మంచిదే.. ఎందుకిట్ల మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మహిళలు. ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలను ఆర్టీసీ సిబ్బంది చులకనగా చూస్తున్నారంటూ.. మహిళలు...

చిరంజీవి కోసం.. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి స్టార్ హీరో

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ద‌క్కిన విష‌యం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చిరు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్ర‌క‌టించింది. ఇక మెగాస్టార్‌కు పద్మవిభూషణ్...

జైల్లో ఉండాల్సిన అద్వానీకి భారతరత్న ఏంటీ ?

బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య...

విషయం లేకనే విషం చిమ్ముతుండు.. రేవంత్ పై చెలరేగిన హరీష్ రావు

కృష్ణా నదీ జలాల్లో ఏపీకి అధిక వాటా దక్కడానికి కేసీఆర్, హరీశ్ రావే కారణమని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు...

ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నైట్ పార్టీలు..!

సినిమా వాళ్ళతో పార్టీలు, విందులు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసేవాడో అందరికి తెలిసిందే. సినిమా కళాకారులతో వ్యక్తిగత పరిచయాలని కూడా రాజకీయాలకు వాడుకునేవారు ఈ...

ఢిల్లీలో గులాబీ జెండా.. తెలంగాణకి శ్రీరామరక్ష..!

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్లు...

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మీదున్న శ్రద్ధ.. నిరుద్యోగులపై లేదా రేవంత్ రెడ్డి ?

GO 46కి వ్యతిరేకంగా యువత భారీగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగ యువకులు నగరంలోని మాదాపూర్‌లో లోని ప్రముఖ కుమారి ఆంటీస్ ఫుడ్ స్టాల్ ముందు శనివారం...

YS, చంద్రబాబులనే గడగడలాడించారు కేసీఆర్.. ఈ పిల్ల కాకులు ఎంత ?

సూర్యపేట జిల్లా కోదాడలో జరిగిన BRS నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. MP లింగయ్య యాదవ్, మాజీ MLA మల్లయ్య యాదవ్ లు...

బీఆర్ఎస్ ఓటమి మన మంచికే.. కాంగ్రెస్ నికృష్ట పాలన జనాలకు అర్ధమవుతుంది

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లోని VNR గార్డెన్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ మీటింగ్...

ఆ భాష ఏందీ.. సంస్కార హీనంగా..!

వరుసగా బీఆర్ఎస్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img