Tuesday, April 16, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

భద్రాద్రి ఊపిరి పీల్చుకో.. భవిష్యత్ మనదే..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ విజయోత్సవ సభ జరిగిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భద్రాచలంలో బీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఇది ఒక...

బ్రోకర్ దందాలు చేసి సీఎం అయ్యావ్.. ఖబర్దార్ రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు మాజీమంత్రి జోగురామన్న. నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో జోగురామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కు కేసీఆర్ హయంలోనే నిదులొచ్చాయి....

క్షమాపణ చెప్పినా క్షమించేది లేదు.. రేవంత్ పై జోగురామన్న సీరియస్

నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి జోగురామన్న. ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్...

రాకీ నటుడు దుర్మరణం..!

హాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ సరసన 'రాకీ'లో అద్భుత పాత్ర నటించిన కార్ల్ వెదర్స్ మరణించాడు. 76 సంవత్సరాల వయస్సులో కార్ల్ వెదర్స్ మరణించినట్లు అమెరికన్ మీడియా ధ్రువీకరించింది. కార్ల్...

మార్చి17 తరువాత ప్రళయమే.. కాంగ్రెస్ కి కేటీఆర్ డెడ్ లైన్..!

కూకట్ పల్లి నియోజకవర్గం NKNR ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్...

పట్నం పట్టం కడితే.. గ్రామాలు మోసపోయాయి.. ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో...

నేను చావలేదు.. అందుకే బ్లఫ్ చేశా.. పూనమ్ తాజా వీడియో

జనాలంతా ఊహించినట్లుగానే పూనమ్ పాండే సజీవంగా ఉందని.. గర్భాశయ క్యాన్సర్‌తో మరణించలేదని శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త వీడియోను పోస్ట్ చేసింది పూనమ్. తాను...

కేసీఆర్ స్టాలిన్ కేజ్రీవాల్ మమతా.. బీజేపీని ఆపే దమ్మున్న నాయకులు

కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీపైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా...

అద్వానీ గురించి ఆ వ్యాఖ్యలు చేస్తూ మోడీ కన్నీళ్లు

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. "ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా...

సీఎం గారు బూతులు ఆపండి.. ముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయండి..!

తెలంగాణ రాజకీయాల్లో బూతులతో పోటీ పడే నాయకుల్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సీఎంవి కదా ఏంటీ ఆ బూతులు అంటే.. కేసీఆర్ పేరు చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడంటే...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img