హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాతబస్తీ బహదూర్పురాలో చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా...
మహబూబ్ నగర్ జిల్లా: మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ చేసింది. మహ్మదాబాద్ ఎస్సై సురేష్ లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పగిడ్యాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి...
దాదాపు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో పర్యటిస్తున్న భారత డేవిస్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్-1లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన డబుల్స్లో 4-0 తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ...
హైదరాబాద్: 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ప్రకటించారు. యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో...
హైదరాబాద్: ఇటీవల ఆర్టీసీ కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును...
వరంగల్ జిల్లా : పర్వతగిరి మండలం అన్నారం చెరువులో 6 నెలల పసికందు మృతదేహం లభ్యమైంది. మృతుడు మిల్స్ కాలనీకి చెందిన తన్నూముర్ (6నెలలు)గా గుర్తించారు పోలీసులు. నాలుగు రోజుల క్రితం తల్లీ...
హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు పోరు మొదలైంది. ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ లో ఇందిరా...
నల్లగొండ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు...
హైదరాబాద్ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామునుంచే కోనేరులో స్నానాలు...
హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామికవాడలోని ఆక్జాన్ కెమికల్ లాబొరేటరీస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులో ఉన్న లాబొరేటరీస్ లో పొగలు రావడం గమనించిన కంపెనీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు....