మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాలో రైతుబంధు పైసలు జమ చేయడం ప్రారంభించింది. కాగా, కొందరు రైతులకు రూపాయి అకౌంట్లో పడ్డ సంఘటనలు నమోదు అయ్యాయి. హన్వాడ మండలానికి చెందిన ఓ...
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బస్సులు లేక మహిళలు, కళాశాల విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో..ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రమాదకరంగా...
హైదరాబాద్: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారని మాజీమంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని...
మహబూబాబాద్ జిల్లా : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, మార్కెట్ ఆధికారులకు మధ్య...
హైదరాబాద్: ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇందులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ ఒక...
న్యూఢిల్లీ: లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై...
జూబ్లీహిల్స్: బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫైనల్ వేదికయిన ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్,...