Saturday, April 20, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

కొత్త సర్కార్ నిర్వాకం.. రైతుబంధు సాయం ఒక్క రూపాయి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సర్కార్ రైతుల ఖాతాలో రైతుబంధు  పైసలు జమ చేయడం ప్రారంభించింది. కాగా, కొందరు రైతులకు రూపాయి అకౌంట్లో పడ్డ సంఘటనలు నమోదు అయ్యాయి. హన్వాడ మండలానికి చెందిన ఓ...

ఆత్మహత్య చేసుకున్న బి ఫార్మసీ స్టూడెంట్!

నాగర్ కర్నూల్ జిల్లా: చారకొండ మండల కేంద్రంలో అనూష (23)అనే యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాదులోని శ్రీ ఇందూ కాలేజీలో బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నది అనూష. నిన్న...

హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

హైద‌రాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, సీఎం రేవంత్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, హైద‌రాబాద్...

బస్సులు లేక.. మహిళలు, విద్యార్థినుల అవస్థలు!

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బస్సులు లేక మహిళలు, కళాశాల విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో..ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రమాదకరంగా...

7,094 స్టాఫ్ న‌ర్సు పోస్టులు. ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో స్టాఫ్ న‌ర్సు పోస్టుల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 7,094 స్టాఫ్ న‌ర్సు పోస్టుల‌కు ఆగ‌స్టులో  రాత ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఎంపికైన అభ్య‌ర్థుల ప్రాథ‌మిక జాబితాను టీఎస్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్...

ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

హైదరాబాద్:  ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారని మాజీమంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని...

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన

మహబూబాబాద్ జిల్లా :  కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, మార్కెట్ ఆధికారులకు మధ్య...

ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్:  ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇందులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ ఒక...

కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం

న్యూఢిల్లీ: లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై...

బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

జూబ్లీహిల్స్‌: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫైనల్ వేదికయిన ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పల్లవి ప్రశాంత్‌,...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img