ఇవాళ(మంగళవారం) ఉదయం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో...
ఏపీ-తెలంగాణకు 10ఏండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. త్వరలోనే ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో 10ఏండ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ...
రానున్న వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని...
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. లడ్డూ బరువు, సైజు ఏ మాత్రం తగ్గలేదని, రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం...
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు( శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత...