ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు తాజాగా ఎన్హెచ్ఏఐ షాక్ ఇచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఫాస్టాగ్ సేవల కోసం అనుమతిచ్చిన 30 ఆథరైజ్డ్...
రిలయన్స్ జియో.. దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ. దేశవ్యాప్తంగా జియోకు 44 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కంపెనీ తన కస్టమర్ల కోసం రీఛార్జ్ ప్లాన్ల జాబితాను అనేక వర్గాలుగా విభజించింది....
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు సంస్థ అయిన హానర్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో దూకుడుగా వ్యవహారిస్తోంది. గత కొన్ని నెలల్లో హానర్ అనేక స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇటీవలే కంపెనీ భారత్ లో ...
మహిళలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్నాయి. బుధవారం కూడా భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో తులం ధర రూ. 63వేల దిగువకు చేరింది. ఈ...
టాప్ స్మార్ట్ ఫోన్లలో వివో ఒకటి. ఇది ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం కొత్త ఫోన్లను తీసుకువస్తుంది. ప్రస్తుతం కంపెనీ కొత్త ఫోన్ వివో 30 ప్రోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది....