ఈరోజు Oppo యొక్క Reno 11 సిరీస్ 5G భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు లాంచ్ చేసింది.రెనో 11 సిరీస్ 5G ఇప్పటికే చైనాలోనూ ప్రవేశపెట్టింది. రెనో 11 సిరీస్...
న్యూఢిల్లీ: 2023 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జొమాటో, స్విగ్గీ తదితర సంస్థల ద్వారా 65 లక్షల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్లు నమోదు అయ్యాయి. 2022 నూతన సంవత్సర వేడుకల కంటే...
న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఎన్సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల వివరాలను హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాల పాస్పోర్టులు టాప్ ర్యాంకులో నిలిచాయి. ఈ పాస్పోర్టులు...
స్మార్ట్ ఫోన్ తర్వాత స్మార్ట్ వాచ్ ట్రెండ్ వచ్చింది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంలో ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. అయితే ఇప్పుడు వాటి ట్రెండ్...