టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై...
మీరు 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. బ్రాండెడ్ కావాలనే ఆలోచన చేస్తుండవచ్చు. అది కూడా 10వేలలోపు వస్తే బాగుండ అని అనుకుంటున్నారా. అయితే ఇది మీకు నచ్చుతుంది. దీని ఫీచర్స్ కూడా...
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ కొత్త లాప్ట్యాప్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ఇప్పటికే గెలాక్సీ బుక్4 సిరీస్లో బుక్4 ప్రో, బుక్4 ప్రో 360లను తీసుకొచ్చిన...
నేడు ఇస్రో భారీ విజయాన్ని సాధించింది. త్రేతాయుగం తర్వాత ఇస్రో పుష్పక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ చేసింది. 21వ శతాబ్దంలో పుష్పక్ విమానాల గురించి మరోసారి చర్చ మొదలైంది. వాస్తవానికి, ఇస్రో ఈరోజు పుష్పక్...
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో గురువారం రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,130 పెరిగి ఆల్ టైమ్ రికార్డును...