రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, మరో భూ కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కేజ్రీవాల్...
ఏప్రిల్ 1 నుండి దేశంలోని పాఠశాలల్లో కొత్త సెషన్ ప్రారంభం కానుంది. దీనికి ముందు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సిలబస్కు సంబంధించి పెద్ద అప్ డేట్ చెప్పింది. 2024-25...
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ ఎప్ సెట్ (eapcet) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే...
నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే నోటిఫికేషన్ను ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) విడుదల...
తెలంగాణలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు శాఖల్లో కలిసి మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు...