జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ ఆన్షర్ కీ విడుదలైంది. కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫలితాలు ప్రకటించాల్సి...
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు భారీగా తగ్గుతున్నారు. గత ఆర్థిక ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64వేల మంది ఉద్యోగులను బయటకు వెళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో...
దిగ్గజ కంపెనీ గూగుల్ లో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. ఇది పని ప్రదేశమని వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు...
నిరుద్యోగులకు శుభవార్త . తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ స్వచ్ఛంద సేవకుల కొరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలైన...