తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా...
జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ ఆన్షర్ కీ విడుదలైంది. కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫలితాలు ప్రకటించాల్సి...
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు భారీగా తగ్గుతున్నారు. గత ఆర్థిక ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64వేల మంది ఉద్యోగులను బయటకు వెళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో...
దిగ్గజ కంపెనీ గూగుల్ లో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. ఇది పని ప్రదేశమని వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు...