తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా పది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు...
తెలంగాణలో కోవిడ్ కేసులు మరోసారి భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2...
నీలోఫర్ ఆసుపత్రిలో మొదటి కోవిడ్ కేసులు నమోదు అయ్యింది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో 15నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగు రోజులుగా...
దేశ వ్యాప్తంగా కొత్తగా 1,580 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. 1,28,764 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,580 మందికి పాజిటివ్గా తేలిందని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య...