దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని...
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇవాళ(ఆదివారం) కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో...
దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య...
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా... ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి....
మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో భయపడాల్సిన అవసరంలేదన్నారు. తమ మంత్రివర్గ సహచరుడు ధనంజయ్...