Friday, April 19, 2024
Homeకరోనా వార్తలు

కరోనా వార్తలు

దేశవ్యాప్తంగా 4423 కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760  కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని...

దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్‌.. జేఎన్‌.1 (JN.1) సబ్‌వేరియంట్‌ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇవాళ(ఆదివారం) కొత్తగా 841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో...

దేశ వ్యాప్తంగా 743 కరోనా కొత్త కేసులు.. ఏడుగురు మృతి

దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ  విజృంభిస్తోంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య...

ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో ఇద్దరి మృతి

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా... ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి....

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్ పాజిటివ్..ఐసోలేషన్ లో చికిత్స..!!

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో భయపడాల్సిన అవసరంలేదన్నారు. తమ మంత్రివర్గ సహచరుడు ధనంజయ్...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics