మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం రిమాండ్ లో...
కూకట్ పల్లి వైజంక్షన్ లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తి తెలియని మహిళపై అత్యాచారం చేసి ఇద్దరు యువకులు పారిపోయిన విషయం తెలిసిందే....
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర (PMKK) పథకంలో అక్రమాలు జరిగాయని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. దీనికి సంబంధించి నకిలీ వేలిముద్రల ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ...
అమెరికాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికిచెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్...
హైదరాబాద్ లో అమానుషం నెలకొంది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించే ఓ మహిళ..తెల్లవారుజామున ఇద్దరు యువకులకు కనిపించింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆమె ఘటన స్థలంలోనే మరణించింది....