Friday, April 19, 2024
Homeక్రైమ్

క్రైమ్

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై ఈడీ చర్యలు, కోట్లాది రూపాయల ఆస్తులు స్వాధీనం..!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి  భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మళ్లీ చిక్కుల్లో పడ్డారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జుహు ఫ్లాట్‌తో సహా రూ.98 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్...

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం.!

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మరణించాడు. టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్ వేలో ఇవాళ(బుధవారం) ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై మరో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి ఫై పోలీసులు మరో కేసు నమోదు చేసారు. ఇప్పటికే ప్రజా భవన్  దగ్గర గేటును ధ్వసం చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉండగా..ఇప్పుడు రెండేళ్ల క్రితం జరిగిన...

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కాల్పుల మోత..40 మంది నక్సల్స్‌ మృతి.!

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 40 మంది నక్సలైట్లను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు....
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics