Thursday, April 18, 2024
HomeGeneral

General

హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ యాక్సిడెంట్ లో ఒకరు మృతి

హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​లో ఇవాళ(మంగళవారం) ఉదయం యాక్సిడెంట్​ జరిగింది. ట్రాలీ ఆటో స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  సంధ్య అనే మహిళ చనిపోయింది. ఏడాది క్రితం సంధ్య భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు...

ధరణి తీసి.. మళ్లీ పట్వారీ వ్యవస్థను తెస్తరా? కాంగ్రెస్ పై భగ్గుమన్న సీఎం కేసీఆర్‌

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ చేతిలో నానా కష్టాలు పడటం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్‌ నాయకులు...

కాంగ్రెస్ నేతలపై భగ్గుమన్న సీఎం కేసీఆర్

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ తీసి బంగాళఖాతంలో విసిరేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా పైసుల రైతుల ఖాతాలలో...

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనతో.. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో  దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక...

ప్రారంభమా.. పట్టాభిషేకమా.. ప్రధాని మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్‌సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics