హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఇవాళ(మంగళవారం) ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ట్రాలీ ఆటో స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సంధ్య అనే మహిళ చనిపోయింది. ఏడాది క్రితం సంధ్య భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు...
నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ధరణి పోర్టల్ను తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ చేతిలో నానా కష్టాలు పడటం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు. ధరణి పోర్టల్ను కాంగ్రెస్ నాయకులు...
నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ తీసి బంగాళఖాతంలో విసిరేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా పైసుల రైతుల ఖాతాలలో...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక...
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై...