హైదరాబాద్: ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంట దెబ్బతింటున్నదని, ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15-20 మధ్య యాసంగి వరినాట్లు వేసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు సూచించారు....
తాను చనిపోయనంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ పై ప్రముఖ సినీ కమెడియన్ సుధాకర్ స్పందించారు. తన పై వచ్చిన వార్తలన్నీ అసత్యాలేనన్నారు. తప్పుడు సమాచారం నమ్మకండి, అలాంటివి నమ్మకండి అని అన్నారు...
హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు గత కొంత కాలంగా నిలిచిపోయిన పాత బకాయీలు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి...
ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్ -2023 సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ దార్శనికతతో సుభిక్షంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో...