తెలుగు రాష్ట్రంలో,తెలంగాణ ప్రాంతంలో జన్మించి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన గొప్ప నేత పీవీ నరసింహారావు అని అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన ప్రధాన మంత్రిగా ఎన్నో ఆర్ధిక...
2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం కనుమరుగవుతుందని, వాటిని రక్షించేవాళ్లు ఏకతాటిపైకి రావాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ...
చంద్రబాబు వల్ల కానిది… సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగులకు మూడువేల ఒక వంద 16 నుండి 4వేల ఒక్క వంద 16 రూపాయలకు పెన్షన్ ని పెంచడం చాలా చక్కని...
హైదరాబాద్: తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో...