రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్...
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి...
మొయినాబాద్ యువతి మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. యువతి అనుమానాస్పద మృతిని పోలీసులు అత్మహత్యగా తేల్చారు. డిప్రెషన్ తోనే సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు....
హైదరాబాద్: దేశంలోగానీ రాష్ట్రంలో గానీ ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆహార ధాన్యాల కొరత లేకుండా...
హైదరాబాద్: ఓటమి తమకు కొత్తేం కాదని.. అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. పదేండ్లపాటు విరామమెరుగక పనిచేసిన కారు.. మరింత స్పీడ్గా వెళ్లేందుకు సర్వీసింగ్కు...