కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఆస్తుల గురించి కూడా చెప్పాల్సిందని ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్ళు,...
తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది. దీనికి తోడు...
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న సంకేతాలను బయటకు పంపడం ద్వారా రేపటి రోజున పరిశ్రమలు, అంతర్జాతీయ...
హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నలుగురు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు....
హైదరాబాద్: బిగ్ బాస్ షో వివాదం ముదురుతుంది. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని తెలంగాణ మానవ...