హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం రోజున యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.... తెలంగాణ...
హైదరాబాద్ : ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను గొప్ప ఆలోచనలతో నిర్మించినట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని...
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం ఆయన సందర్శించారు....
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర...