హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని టైంటేబుల్ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికలు,...
హైదరాబాద్: తెలంగాణ మూడవ శాసన సభకు ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసారు చంద్రయాణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. ఇవాళ ఉదయం 8:30 గంటలకు రాజ్ భవన్ దర్బార్ హాల్ లో...
హైదరాబాద్: ఫిలిం నగర్ పరిధిలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని భార్యా భర్తలను దారుణంగా హత్య చేశారు నిందితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యా కాలనీలో ఉండే ఖాద్రీ, ఫాతిమా దంపతులు...
హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని జాతీయ పోషకాహార సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. తెలంగాణ,...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు స్పీకర్ ప్రొటెంగా రాజ్భవన్లో...