పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇక...
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన గొంతులో ప్రాణం ఉన్నంత...
మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని...
లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్రాబాద్ ఎన్నికలు మరోవైపు ఉంటాయని...
రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు 25-30 వేలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారన్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారని తెలిపారు....