ఆకాల వర్షాలు ,వడగండ్లతో ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రత...
ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు దొంగలు కూడా తెవిలిమీరి పోతున్నారు. ఎవరూ...
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు ఇవాళ(బుదవారం) నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని...
పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం ప్రభావం గురించి అవగాహన కల్పించడం కోసమే ఎర్త్ అవర్. ఈ శనివారం (మార్చి 23న) ఎర్త్ అవర్ పాటిస్తూ హైదరాబాద్లోని ఐకానిక్ బిల్డింగ్లు గంటపాటు చీకటిగా...
కేసీఆర్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని... కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే రూ.16,400 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ నేత...