ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం ఆగడం లేదు. గాజాలోని రఫా నగరంపై శనివారం ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ సమయంలో 19 మంది మరణించారు. రఫా నగరంలో ఇజ్రాయెల్...
ఆదివారం మాల్దీవుల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60 సీట్లకు పైగా గెలుపొంది భారీ మెజారిటీ సాధించింది. మాల్దీవుల్లోని మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎంపీలను...
ప్రపంచదేశాల అందగత్తెలతో పోటీ పడిన కజియా లిజ్ మెజో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా -2024’ గా నిలిచింది. కేరళకు చెందిన 17 ఏళ్ల ఈ మలయాళీ భామ ఈ పోటీలో 29మందిపై...
జైల్లో తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. శుక్రవారం రావల్పిండిలోని అడియాలా జైలులో అవినీతి కేసు విచారణ సందర్భంగా...