Thursday, March 28, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

జీ-20 సమావేశాలకు మరో దేశాధ్యక్షుడు డుమ్మా

రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సుమారు 30 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొననున్నారు. కాగా.. పలు కారణాల వల్ల ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...

మాలిలో తిరుగుబాటుదారుల దాడి.. 49 మంది పౌరులతో సహా 15మంది సైనికులు మృతి.!!

ఈశాన్య మాలిలో తిరుగుబాటులు దారులు దారుణానికి తెగబడ్డారు. సైనిక శిబిరం, పౌరుల ఓడపై దాడి చేశారు. ఈ ఘటనలో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో పదులు...

బంగ్లా ప్రధాని వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్..ఏమన్నారో తెలుసా?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేసిన ఓ ప్రకటన హిందువులను ఆగ్రహానికి గురిచేస్తుండగా..మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఉలిక్కిపడింది. నిజానికి పాకిస్థాన్‌లో హిందువులు ఉద్దేశపూర్వకంగా అణచివేతకు గురవుతున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో అలా కాదని వ్యాఖ్యానించారు....

వేశ్యలను బుక్ చేసుకోవడం.. ఇంటికొచ్చాక చంపేయడం.. కిచెన్‎లో 14 శవాలు

లోకంలో కొంతమంది మహిళలు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబం పరిస్థితుల దృష్ట్యా వేశ్యా వృత్తిలోకి వస్తుంటారు. అటువంటి వారిని టార్గెట్ చేసి ఓ దుర్మార్గుడు కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన...

స్త్రీ, పురుషుల కలయిక లేకుండానే పిండం

బిడ్డ పుట్టాలంటే ఆడ, మగ తప్పక కలవాల్సిందే. కానీ, ప్రస్తుత టెక్నాలజీతో కలయిక లేకుండానే బిడ్డల్ని కంటున్నారు. అందుకోసం ఐవీఎఫ్, ఐఏఎఫ్ లాంటి పద్ధతుల్ని వాడుతున్నారు. ఇంకాస్త టెక్నాలజీని ఉపయోగించి జీవకణంతో మానవపిండాన్ని...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics