Saturday, April 20, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

డోనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌..

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి క్రికెట్ ఒక్కటే కాకుండా.. ఫుట్‎బాల్, టెన్నిస్ అంటే కూడా ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఫుట్‎బాల్, టెన్నిస్ మ్యాచులు చూడటానికి విదేశాలకు కూడా వెళ్తుంటాడు....

జీ-20 సమావేశాలకు మరో దేశాధ్యక్షుడు డుమ్మా

రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సుమారు 30 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొననున్నారు. కాగా.. పలు కారణాల వల్ల ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...

మాలిలో తిరుగుబాటుదారుల దాడి.. 49 మంది పౌరులతో సహా 15మంది సైనికులు మృతి.!!

ఈశాన్య మాలిలో తిరుగుబాటులు దారులు దారుణానికి తెగబడ్డారు. సైనిక శిబిరం, పౌరుల ఓడపై దాడి చేశారు. ఈ ఘటనలో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో పదులు...

బంగ్లా ప్రధాని వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్..ఏమన్నారో తెలుసా?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేసిన ఓ ప్రకటన హిందువులను ఆగ్రహానికి గురిచేస్తుండగా..మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఉలిక్కిపడింది. నిజానికి పాకిస్థాన్‌లో హిందువులు ఉద్దేశపూర్వకంగా అణచివేతకు గురవుతున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో అలా కాదని వ్యాఖ్యానించారు....

వేశ్యలను బుక్ చేసుకోవడం.. ఇంటికొచ్చాక చంపేయడం.. కిచెన్‎లో 14 శవాలు

లోకంలో కొంతమంది మహిళలు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబం పరిస్థితుల దృష్ట్యా వేశ్యా వృత్తిలోకి వస్తుంటారు. అటువంటి వారిని టార్గెట్ చేసి ఓ దుర్మార్గుడు కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics