భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు...
సౌత్ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో జననరేటును పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59వేల పౌండ్ల నగదు ఇచ్చే విషయాన్ని...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం ఆగడం లేదు. గాజాలోని రఫా నగరంపై శనివారం ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ సమయంలో 19 మంది మరణించారు. రఫా నగరంలో ఇజ్రాయెల్...
ఆదివారం మాల్దీవుల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60 సీట్లకు పైగా గెలుపొంది భారీ మెజారిటీ సాధించింది. మాల్దీవుల్లోని మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎంపీలను...