Friday, April 19, 2024
Homeజాతీయం

జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపే నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపు(గురువారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా...తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ...

ఈ నెల 19న దేశంలో తొలి దశ ఎన్నికలు…నేటితో ముగిసిన ప్రచారం

దేశంలో  సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.  ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత...

కేరళకు మొదటి డబుల్‌ డెక్కర్‌ రైలు ట్రయల్‌ రన్‌

పాలక్కాడ్‌-పొల్లాచ్చి మార్గంలో ఇవాళ(బుధవారం) డబుల్‌ డెక్కర్‌ రైలు ట్రయల్‌ రన్‌ నడవనుంది. రైలును పాలక్కాడ్‌ వరకు పొడిగించడంలో భాగంగా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు-కోయంబత్తూరు సర్వీస్‌ నడుపుతున్న డబుల్‌ డెక్కర్‌ రైలు...

సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు ఈసీ వార్నింగ్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు భారత ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ ప్రేరేపిత పోస్టులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, పోస్టులను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆమోదయోగ్యం...

అయోధ్య రాముడికి సూర్యతిలకం..అపూర్వ ఘట్టాన్ని చూసి పులకించిన భక్తులు..!

యూపీలోకి అయోధ్య రామాలయం ఈసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలినవమి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics