ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపు(గురువారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా...తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ...
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత...
పాలక్కాడ్-పొల్లాచ్చి మార్గంలో ఇవాళ(బుధవారం) డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్ నడవనుంది. రైలును పాలక్కాడ్ వరకు పొడిగించడంలో భాగంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు-కోయంబత్తూరు సర్వీస్ నడుపుతున్న డబుల్ డెక్కర్ రైలు...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు భారత ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ ప్రేరేపిత పోస్టులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, పోస్టులను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆమోదయోగ్యం...
యూపీలోకి అయోధ్య రామాలయం ఈసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలినవమి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు...