Friday, March 29, 2024
Homeజాతీయం

జాతీయం

విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కాలర్ షిప్ కింద రూ. 1.5లక్షలు..!

దేశంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా వారు మధ్యలోనే చదువును ఆపేయాల్సి వస్తోంది. అలాంటి వారి కోసం కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బు లేదని విద్యార్థులు చదవును...

ఆప్‌ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్‌.. మూడు మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌  అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నిరసనలను ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) ప్రధాన మంత్రి మోడీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో...

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ మంత్రికి ఈడీ స‌మ‌న్లు

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి చంద్ర‌నాద్ సిన్హాకు ఈడీ ఇవాళ(మంగ‌ళ‌వారం) స‌మ‌న్లు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు దాడి చేశారు. మార్చి 27న ద‌ర్యాప్తు...

కడిగిన ముత్యంలా బయటికి వస్తా

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టి(మంగళవారం) నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది...

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుండటంతో కవితను కోర్టుకు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics