ఝార్ఖండ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడిని చంపేశాడు. ఛత్రాజిల్లాలో రూ.10 అడిగినందుకు గొంతు నులిమి చంపేశాడు. బీలేశ్ భూయాన్(48) తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు...
జాతీయపార్టీగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో జోష్ పెంచింది. బీఆర్ఎస్ మహారాష్ట్రలో పార్టీ శాశ్వత భవనాన్ని ప్రారంభించబోతున్నది. అందుకోసం నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పదేపదే జరుగుతున్నాయి. గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిన విషయం...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా సాగుతున్నామని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే,...
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో ఊరట లభించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి ముంబయి హైకోర్టు మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై...