Friday, April 19, 2024
Homeజాతీయం

జాతీయం

4 ఏండ్లలో 44 శాతం పెరిగిన చక్కెర రోగులు

హైదరాబాద్: దేశంలో డయాబెటిక్‌ విస్ఫోటం ప్రారంభమైందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది 4 ఏండ్లలో 44 శాతం పెరిగిన చక్కెర రోగులు పెరిగారని  ఐసీఎంఆర్‌ తేలిపింది. దేశంలో ప్రస్తుతం ఏకంగా 10.01 కోట్లమంది డయాబెటిక్‌ రోగులు...

యూపీలో ప్రియురాలి తల్లిని హతమార్చిన ప్రియుడు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకర ఘటన జరిగింది. ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని గొంతు కోసి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆగ్రాలోని భావనా అరోమా హౌసింగ్‌ సొసైటీ...

ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌

ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు...

సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్ ఇస్తామ‌ని ప్ర‌కటించారు.  మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన...

జులై 1వ తేదీ నుంచి అమ‌ర్ నాథ్ యాత్ర ప్రారంభం

అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics