అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అస్సాంలోని సోనిట్పుర్లో సోమవారం ఉదయం 8.03 గంటలకు 4.4 తీవ్రతతో భూమి కంపించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు నమోదైనట్లు నేషనల్...
హైదరాబాద్: జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 10.42 గంటలకు చేపట్టిన ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్...
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మోదీ సర్కార్ ని కేటీఆర్ ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్...
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై...
హైదరాబాద్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్-2023 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సెషన్లో భాగంగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించగా.. రెండో సెషన్లో...