Friday, March 29, 2024
Homeజాతీయం

జాతీయం

అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అస్సాంలోని సోనిట్‌పుర్‌లో సోమవారం ఉదయం 8.03 గంటలకు 4.4 తీవ్రతతో భూమి కంపించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు నమోదైనట్లు నేషనల్‌...

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం సక్సెస్

హైదరాబాద్: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఉదయం 10.42 గంటలకు చేపట్టిన ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌...

అంత‌ర్జాతీయ వేదిక‌లపై భారత ఖ్యాతిని చాటిన రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా?

హైదరాబాద్:  అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ ఖ్యాతిని చాటిన రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అని మోదీ సర్కార్ ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రెజ‌ర్ల‌కు దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాలని పిలుపునిచ్చారు. జంత‌ర్ మంత‌ర్...

ప్రారంభమా.. పట్టాభిషేకమా.. ప్రధాని మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్‌సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై...

ప్రశాంతంగా ముగిసిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023.. జాగ్రఫీ,ఎకానమీల నుంచి 40 ప్రశ్నలు.. ప్రిలిమ్స్‌ కటాఫ్‌ ఎంతంటే?

హైదరాబాద్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సెషన్‌లో భాగంగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించగా.. రెండో సెషన్‌లో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics