ఆన్లైన్ వేదికగా అమాయాకులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష రూపాయలను స్కామర్లు కొట్టేశారు.
ముంబై పోలీసుల కథనం...
హైదరాబాద్: దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయని, మోదీ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉండాలని కోర్టులు స్పష్టంగా చెప్పినా.. మోదీ సర్కార్...
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ (శనివారం) మీడియాతో మాట్లాడిన ఆయన.....
రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది ఆర్బీఐ. ప్రజలు తమ దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని.. లేదంటే మార్చుకోవాలని కోరింది. దీంతో అన్ని బ్యాంకుల్లోనూ నోట్ల డిపాజిట్, మార్పిడి కార్యక్రమం మొదలైంది. అధిక...