Friday, April 19, 2024
Homeజాతీయం

జాతీయం

బైక్‌ను ఢీకొట్టిన కారు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నిన్న(శుక్రవారం) రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్‌, అతని సోదరీలతో...

లోక్ సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. వీరప్పన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా రెండో కుమార్తె విద్యారాణి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి...

ఫేక్ ఐటీ ద‌ర్యాప్తు పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నుంచి 69 ల‌క్ష‌లు చోరీ

బెంగుళూరుకు చెందిన ఓ వ్య‌క్తి దారుణంగా మోస‌పోయాడు. సైబ‌ర్ నేరానికి బలయ్యాడు. సైబ‌ర్ క్రిమిన‌ల్స్ వేసిన వ‌ల‌లో చిక్కుకున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి త‌న అకౌంట్ల‌లో ఉన్న 69 ల‌క్ష‌ల డ‌బ్బును పోగొట్టుకున్నాడు....

రామేశ్వరం కేఫ్ పేలుడులో ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కేఫ్  బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఇవాళ(శుక్రవారం) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి...

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై 15న విచారణ

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు లో అరెస్టై గతేడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics