బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నిన్న(శుక్రవారం) రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్, అతని సోదరీలతో...
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. వీరప్పన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా రెండో కుమార్తె విద్యారాణి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి...
బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరానికి బలయ్యాడు. సైబర్ క్రిమినల్స్ వేసిన వలలో చిక్కుకున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి తన అకౌంట్లలో ఉన్న 69 లక్షల డబ్బును పోగొట్టుకున్నాడు....
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఇవాళ(శుక్రవారం) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో అరెస్టై గతేడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై ఏప్రిల్...