Thursday, April 25, 2024
Homeజాతీయం

జాతీయం

సభలో మాట్లాడుతూ స్పృహతప్పిపడిపోయిన నితిన్ గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  ఇవాళ( బుధవారం) స్పృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యవత్మాల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూనే అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. యవత్మాల్ వాశిమ్ లోక్...

ప్రధాని మోడీ స్పీచ్ పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం

ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోడీ తెలిపారు. తీవ్ర...

ఈసీకి సుప్రీంకోర్టు సూచన: మధ్యాహ్నం 2 గంటల్లోగా వీవీ ప్యాట్ లపై స్పష్టత ఇవ్వండి

ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి రేపు(గురువారం) మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది....

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.!

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 30వ తేదీన అలాగే మే నెల 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నారు. ఈనెల 30వ తేదీన ఆందోల్లో మోదీ బహిరంగ...

సుప్రీంకోర్టు ఆగ్రహం..మరోసారి పతంజలి క్షమాపణలు.!

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలక్రుష్ణ బుధవారం మరోసారి వార్త పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు ఇలా...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics