Thursday, April 25, 2024
Homeజాతీయం

జాతీయం

నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రతి పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై విజయంసాధించి చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నాయి. లోకసభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలో పార్లమెంట్...

జేడీయూ నేతను కాల్చి చంపిన గుర్తుతెలియని దుండగులు.!

బీహార్ రాజధాని పాట్నాలో జేడీయూ నేత సౌరభ్ కుమార్‌పై కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో జేడీయూ నేత సౌరభ్ కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో...

సభలో మాట్లాడుతూ స్పృహతప్పిపడిపోయిన నితిన్ గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  ఇవాళ( బుధవారం) స్పృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యవత్మాల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూనే అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. యవత్మాల్ వాశిమ్ లోక్...

ప్రధాని మోడీ స్పీచ్ పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం

ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోడీ తెలిపారు. తీవ్ర...

ఈసీకి సుప్రీంకోర్టు సూచన: మధ్యాహ్నం 2 గంటల్లోగా వీవీ ప్యాట్ లపై స్పష్టత ఇవ్వండి

ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి రేపు(గురువారం) మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది....
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics