Friday, March 29, 2024
Homeస్పెషల్ స్టోరీస్

స్పెషల్ స్టోరీస్

75 ఏండ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు..!

దేశ విభజన సమయంలో విడిపోయిన ఆ తోబుట్టువులు దాదాపు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. దీనికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్‌పూర్‌ కారిడార్‌ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఉంటున్న మహేందర్‌ కౌర్‌...

తెలంగాణ చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ కేసీఆర్‌.. రాష్ట్ర భవితవ్యాన్ని మార్చిన దార్శనికుడు

ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్‌ -2023 సదస్సులో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్‌ దార్శనికతతో సుభిక్షంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో...

నోట్ల రద్దు ఫెయిల్‌.. ఇదే సాక్ష్యం..!

హైదరాబాద్‌: 2016లో ప్రధాని మోదీ ‘పెద్ద నోట్లరద్దు’ నిర్ణయం.. భారత చరిత్రలో ఓ అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. గత మార్చిలో కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ఇచ్చిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తుంది. 2014 మార్చి...

కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా.. ప్రబల ఆర్థికశక్తిగా తెలంగాణ

హైదరాబాద్‌: కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా.. తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తూ.. దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.37,391 కోట్లుగా ఉన్న పన్ను రాబడి.....

కేసీఆర్ ‘సింహగర్జన’కు 22 ఏండ్లు

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001 మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహగర్జన’కు నేటితో 22 ఏండ్లు పూర్తవుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics