దేశ విభజన సమయంలో విడిపోయిన ఆ తోబుట్టువులు దాదాపు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. దీనికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్పూర్ కారిడార్ వేదికైంది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఉంటున్న మహేందర్ కౌర్...
ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్ -2023 సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ దార్శనికతతో సుభిక్షంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో...
హైదరాబాద్: 2016లో ప్రధాని మోదీ ‘పెద్ద నోట్లరద్దు’ నిర్ణయం.. భారత చరిత్రలో ఓ అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. గత మార్చిలో కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తుంది.
2014 మార్చి...
హైదరాబాద్: కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా.. తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తూ.. దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.37,391 కోట్లుగా ఉన్న పన్ను రాబడి.....
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన ‘సింహగర్జన’కు నేటితో 22 ఏండ్లు పూర్తవుతుంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)...