జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ధనుర్మాస వ్రత సమాప్తం, భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ గోదాదేవి అమ్మవారి...
మేడ్చల్ : గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడి ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా...
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్...
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్...
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలయిన వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మూడు...