Saturday, April 20, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

బీఆర్ఎస్ డిమాండ్ తో మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం నానాయాగి చేసింది....

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024,...

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై మరో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి ఫై పోలీసులు మరో కేసు నమోదు చేసారు. ఇప్పటికే ప్రజా భవన్  దగ్గర గేటును ధ్వసం చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉండగా..ఇప్పుడు రెండేళ్ల క్రితం జరిగిన...

కనుల పండువగా భద్రాద్రి సీతారాముల కల్యాణం.. తరలివచ్చిన భక్తజనం

శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో ఇవాళ(బుధవారం) సీతారాముల కల్యాణం కనుల పండువగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను...

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోకసభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి చేరబోతున్నారని అన్నారు. ఒక ఏడాది...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics