వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం జరిగింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి కిష్టాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందారు. మొరిపిరాలకు చెందిన వెంకన్న.. పండుగకు కూరుతు, అల్లుడిని...
పండుగలు వచ్చాయంటే చాలు.. ఎన్నెన్నో ఆఫర్లు దర్శనమిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన ఆఫర్లు పెడుతుంటారు. ఒక చీర కొంటే మరో చీర ఉచితం, 50 శాతం తగ్గింపు, షాపింగ్ చేసి కూపన్...
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి...
మహబూబాబాద్: ఈ నెల 27న మహబూబాబాద్లో 70వేల మందితో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో...
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు పట్టుబడిన సొమ్ము విలువ రూ.300 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 105.58 కోట్ల...