Friday, March 29, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

ప్రజలకు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులది..!

రాష్ట్రవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు....

డ్యాన్స్ మాస్టర్ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌  కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను గాంధీ...

వంద శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ..!

వంద శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. 80% రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ...

మిషన్ భగీరథ తాగునీరు మినరల్ వాటర్ కన్నా గొప్పది

మహబూబ్ నగర్ జిల్లా: 100 శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం, 80% రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్...

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ : అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల  శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను  నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉంటాయని, అక్టోబరు 15 నుంచి 23వ...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics