తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 239 గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది....
తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ప్రతీనెలా నాలుగో శనివారం 'నో బ్యాగ్ డే' ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, స్కూలు పిల్లల పుస్తకాల...
రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్లోని సోలిపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉదయం...
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుకను కోసి అతి కిరాతకంగా చంపేశారు. మృతుడు దౌల్తాబాద్కు చెందిన సంగేపల్లి శేఖర్(32)గా పోలీసులు గుర్తించారు. దౌల్తాబాద్కు చెందిన...
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోడీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన సమావేశంపై...