తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని...
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని విమర్శించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కేసులు పెడుతుందని...
ఇవాళ(గురువారం)మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ...
ఏజ్ తో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చిట్టోజు మహేష్ అనే యువకుడికి 34 ఏళ్లకే నిండు...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు...