ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ...
టాలీవుడ్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభ పేరుతో హైదరాబాద్ లో కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇది వెజ్ రెస్టారెంట్. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే...
ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నాయకులు చేసే పనులు వింతగా అనిపిస్తుంటాయి. వీధుల్ని శుభ్రం చేయడం..చిన్న పిల్లలకు ముడ్డి కడగడం, వారికి స్నానాలు చేయించడం, వ్రుద్ధుల దగ్గర కూర్చుని చర్చించడం ఇలాంటివి ఎన్నో...
బర్రెలక్క...ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలోనే బర్రెలక్క పెళ్లి...
ఆర్ఆర్ఆర్ మూవీ స్క్రీనింగ్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఆయన కుమారుడు కార్తీకేయ, చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు బస చేసిన ప్రాంతంలో...