హైదరాబాద్: వచ్చే నెలలో 3, 4, 5 తేదీల్లో ఈసీ తెలంగాణలో పర్యటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేరుస్తున్నట్లు పేర్కొన్నారు....
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానుంది.. అక్టోబర్ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను...
హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం...
కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరురుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని...