హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి టి. హరీష్ రావు విమర్శించారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఎం.ఐ.ఎం, బీజేపీలకు అవకాశం...
హైదరాబాద్: క్లారిఫికేషన్ కు అవకాశం ఇవ్వలేదు. ప్రొటెస్ట్ కు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సత్య దూర విషయాలను సిఎం రేవంత్ మాట్లాడారని,...
హైదరాబాద్: బీఆర్ఎస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిణిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. ఇపుడు...
హైదరాబాద్: అప్పుడెట్లుందే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లా మారిందో చూడండి.. కండ్ల ముందు కనిపించేది నమ్మండి.. దిక్కుమాలిన సోషల్ మీడియా లో వచ్చేవి నమ్మవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. 65...