హైదరాబాద్: 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ దేశంలో క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ అర్జున...
హైదరాబాద్: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారని మాజీమంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని...
హైదరాబాద్ : 2009-2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో 8,198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు,...
హైదరాబాద్: క్యాన్సర్తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడి కోరికను బంజారాహిల్స్ పోలీసులు తీర్చారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి గతేడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు....